ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Friday, August 29, 2008

మీ అవినీతి అనంతం - అది మీకే సొంతం మరియు సాద్యం


భూ కబ్జాలు - ఇదేనా రైతు పాలన ??

>> ఇడుపులపాయలో అదికార దుర్వినియోగం - అప్పటివరకు అనుబవించిన 618 ఎకరాల అసైన్డ్ భూమిని పేదలకు పంచుతాము అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో అబివృద్ది చేసుకున్నారు.

>> 20 కోట్ల ఫై విలువ చేసే , 2.14 ఎకరాల మునిసిపాలిటి భూమి మంత్రిచే కబ్జా.

>> నిరుపేదలకు కేటాయించిన కోట్ల విలువైన 41.35 ఎకరాల భూమి M.L.A చే ఆక్రమణ .

>> మంత్రులు, M.L.A చే భూకబ్జాలు .

>> హైదరాబాద్ సివార్లోని నాదర్గుల్ లో , 1000 కోట్ల విలువైన 967 ఎకరాల భూకబ్జా. M.L.A మరియు ప్రభుత్వ సలహాదారుల హస్తం .

>> ఓడరేవుల నిర్మాణం పేరుతో 20000 వేల ఎకరాల భూమి సంతార్పణ.


>> నల్గొండ జిల్లాలో 10000 ఎకరాలు స్వాహా. రికార్డు లోనే 4000 ఎకరాలు , వస్తవములు 10 వేల ఎకరాలు.


మీ అవినీతి అనంతం - రోజుకొక పధకంతో , ప్రజలని మబ్యపెడుతూ మీరు చేస్తున్న అవినీతికి ఇది నిదర్శనం


1) సమాల్ నివేదిక (ఒక రిటైర్ విజేలేన్స్ అధికారి మీ ప్రభుత్వంపై ఇచ్చిన నివేదిక లో మచ్చు తునకలు )

>> అవినీతి నిలయంగా , ముఖ్యమంత్రి కార్యాలయం.
>> అవినీతి అధికారులకు వత్తాసుగా హోమంత్రి.
>> వివిధ ప్రభుత్వ సేకలలో అవినీతి కుపాలుగా మారినాయి.
>> జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం.
>> నాణ్యత నియంత్రణ వ్యవస్త కుప్పకూలినది.
>> విచ్చలవిడిగా ఖనిజ సంపద దోపిడీ.


2) ప్రభుత్వ అవినీతిపై కాగ్ నేవేదిక (ఒక రాజ్యాంగ బద్దమైన సంస్ఠ ప్రస్తుత ప్రభుత్వ అవినీతి ఫై ఇచ్చిన నివేదిక )

>> ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 359 కోట్లు అప్పనంగా కాంట్రాక్టర్స్ కి దారాదత్తం చేసినది.

>> అవినీతికి సచివాలయం అడ్డా.
> 2600 విజిలేన్స్ కేసులపై చర్యలు లేవు.
> 230 అవినీతి పరులకు గొడుగు.

>> బడికి వెళ్ళని పిల్లలు 4.23 లక్షలు (డిసెంబర్ -2007)

>> బళ్ళు లేని ఆవాస ప్రాంతాలు - 1925

>> ప్రాదమిక, ప్రదమికోన్నత పాఠశాలలో , 54,730 ఉపాద్యయాల ఖాలీలు.

>> గేట్స్ తగ్గించి. పులిచింతల కాంట్రాక్టర్కి 47.37 కోట్లు దోచిపెట్టినారు.

>> నిధులు కొండంత, ఖర్చు గోరంత.

> 9299 కోట్లు మిగిలించుకున్న సర్కారు. (2005-2006 ఆర్దిక సంవత్సరం)

>> శ్రీ పాద సాగర్ ప్రాజెక్ట్ లో , 14.01 కోట్లు కాంట్రాక్టర్కి దోచిపెట్టినారు.

3) ఇందిరమ్మ ఇల్లు - ఇది మీ అవినీతి కి పెంకుటిల్లు లాంటిది

>> వందల కోట్ల ధనం పెద్దల పాలు అవుతుంది.

>> పేదలకు అందవలసిన ఇల్లు , సొంత పార్టీ నాయుకులకు , బందువులకు సొంతం అవుతున్నాయి.

>> ఇల్ల పేరుతో దుకాణాలు, షాపులు, అంతస్తులు, దేవస్థానాలు, నిర్మించుకుంటున్నారు.

>> ముఖ్యమంత్రి, మంత్రులు, M.L.A , సినిమా యాక్టర్స్ పెర్లపై ఇల్ల నిర్మాణం జరుగుతున్నది అంటే, వూహించుకోవచ్చు.

>> మీ పిచ్చి పాలనకు నిదర్శనాలు
> మూడు రంగులు లేకపోతె వెయ్యి కోత .
> ఇల్లపై ఇందిరమ్మ పలకలకోసం 4 కోట్ల కేటాయింపు.


>> ఇల్లు కట్టిస్తారు అని, వున్నా గుడిసె పీకున్న పేదలకు , ఇల్లు పోయే, గుడిసె పోయిన పరిస్తితి.

పదకాల పేరుతో పంచుకుతింటున్నారు. బావి పౌరులకు ఏమి అందించదలుచుకున్నారు ఈ పాలకులు ??

ప్రతి ఒక్కరు బావి పౌరుల బంగారు బవిష్యత్తు కొరకు ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది .

రండి .....తరలి రండి ....విజన్ వున్నా నాయుకున్ని బలపరుద్దాం.

ఇట్లు ,
యువ ఇంజనీర్స్.
For Suggestions & Enquiries mail to us: manakosamtelugudesam@gmail.com

No comments:

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?