ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Tuesday, September 2, 2008

గనులలోను మీరు గనులే - ఇక ఏమి మిగిలించినారు బావి తరాలకి?

వందల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను అస్మదీయులకు దోచిపెడుతున్నారు.
1) ఓబులాపురం లోని ఇనుప ఖనిజం గనులు , ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితుడని పేరున్న వ్యక్తికి .
> కోట్ల విలువైన 64.20 ఎకరాలు అప్పగించినారు.


> అదే వ్యక్తికి సంబందించిన బ్రహ్మని స్టీల్ ఫ్యాక్టరీ 10,670 ఎకరాలు. (ఎకరా, 18,500/- కే)
> మార్కెట్ రేట్ తో పోలిస్తే , ప్రభుత్వానికి 110 కోట్ల నష్టం.

2) విశాక ఏజెన్సీలో , అరకు సమీపంలో సొంత పార్టీ M.P కి చెందినా జిందాల్ సంస్తకు బాక్సైట్ గనులు

> కేటాయించినది 1700 ఎకరాలు . (రైతుల భూములు కూడా లాకున్నారు).

3) రాస్-అల్-ఖైమ సంస్థకు , విశాక ఏజెన్సీలో జీరల వద్ద వున్నా బాక్సైట్ గనులు అప్పగించినారు (బందువులకు బాగస్వామ్యం ) .

4) శ్రీకాకుళం, విశాక మద్య ఆపారమైన విలువైన సుక్ష్మ కనిజాలు వున్నా సముద్ర ఇసుక నిక్షేపాలు , గనుల రంగంలో ప్రముకుడైన వ్యక్తికి అప్పనంగా ఇచ్చేసినారు.

5) ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితుడిగా పెర్రున్న జింపక్స్ సంస్థకు , చిమాకుర్తిలో వందల కోట్ల విలువైన బ్లాక్ గెలాక్స్ గ్రానైట్ గనులు
> 10000 కోట్ల కాంట్రాక్టు, 1000 కోట్లకే. ( ప్రభుత్వానికి నష్టం 9000 కోట్లు . )

6) తనయుడికి 2000 ఎకరాల సున్నపు రాయి గనులు.

7) మంత్రి వద్ద డ్రైవర్, వంటమనిషి, మరియు సహచరుల సంస్థ అయిన త్రిసుల్ సిమెంట్ సంస్థకు 1625 ఎకరాల సున్నపు రాయి గనులు.
> డ్రైవర్, వంటమనిషి,, అనుచరుల పేరుపై 570 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీ.

ఇదేమిటి అని అడిగితె , డ్రైవర్ , వంటమనుషులు అబివృద్ది చెందకుడదా , పారిశ్రామిక వ్యక్తులు అవకుడదా, అని మంత్రిగారి ఎదురు ప్రశ్న.
ఆ మంత్రిగారి అబివృద్ది సూత్రం ఎమిటో అందరికి చెప్తే, ఇక దేశంలో పేదరికం వుండదు కదా .

ఇట్లు ,యువ ఇంజనీర్స్
For Suggestions & Enquiries mail to us: manakosamtelugudesam@gmail.com
Visit : http://manakosam-telugudesam.blogspot.com

No comments:

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?