ఇదే జగన్మాయ !!!

Subscribe to MANAKOSAMTELUGUDESAM
Email:
Visit this group

Tuesday, August 11, 2009

ప్రజలకి సైన్ ఫ్లూ ...పాలకులకు మైండ్ ఫ్లూ ???

కరువు రైతుల ప్రాణాలు తీస్తుంది . దుక్కిచేసి , నారు పోసి , సాగుచేసి , వానకోసం ఎదురు చూసి .... కళ్ళముందే పంట ఎండి పొగా , చేసిన అప్పులు పెనుబారమయే , తీర్చే దారి కాన రాక , ఎండిన పొలాల్లోనే రైతులు ఆత్మ హత్య చేసుకుంటున్నారు .





కళ్ళ ఎదుట నిజాలు కనపడుతుంటే... అధికారం అనే మత్తులో వున్నా ఈ రాజకీయ నాయుకుల ( రైతుల కోసమే మేము అని చెప్పుకొనే ) ప్రగల్బాలు చుడండి ...

తాగి అప్పులు పాలై , ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతులు - MP , కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
ప్రభువులు ఇలా మాట్లాడటం ఇదే మొదట సారి కాదు :

రైతులు తిన్నది అరగక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు - బండారు దత్తాత్రేయ
రైతులు తమ బిడ్డల పెళ్ళిళ్ళు సందర్బంగా ఆడంబరాలకు , విలాసాలకు పోయి , పలితంగా అప్పుల పాలై , ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు - జేసి దివాకర్ రెడ్డి

యువత ఆలోచించాలి .... యువత ముందడుగు వేయాలి .... సమర్ద వంతమయిన నాయకత్వాన్ని తీసుకొని రావాలి .

ఇట్లు ,

మీ తోటి యువత

No comments:

మన జన్మభూమి ప్రయాణం ఎటు ?